Header Banner

మస్కట్‌లో చిక్కుకున్న శ్రీకాకుళం కార్మికులు.. పొట్టకూటి కోసం విదేశీ బాధలు! సాయం కోసం కేంద్రం-రాష్ట్రానికి విజ్ఞప్తి!

  Fri Apr 18, 2025 10:37        U A E

పొట్టకూటి కోసం మస్కట్ వెళ్లిన 18 మంది కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తొమ్మిది మంది ఉన్నారు. మిగిలిన తొమ్మిది మంది కేరళ, ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. వెల్డింగ్ పనుల కోసం ఈ వారిని ఏజెంట్లు మస్కట్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ పనిలేక, సదుపాయాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కిన్జరాపు రామ్మోహన్‌లకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాష్ట్రం వెంటనే స్పందించి తమను రక్షించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండివైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!


ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం!

చట్ట విరుద్ధ టారిఫ్‌లు.. ట్రంప్‌కు గవర్నర్ న్యూసమ్ వార్నింగ్! కాలిఫోర్నియా లీగల్ యాక్షన్!

ఇంటి కోసం హడావుడి.. కోర్టు కేసు మధ్య రాజ్ తరుణ్ తల్లిదండ్రుల డ్రామా! బోరున ఏడ్చిన లావణ్య!

టీటీడీ లో మరో కుంభకోణం.. పవిత్రతను కాలరాసినవారికి జైలే గతి! బీజేపీ నేత విచారణకు డిమాండ్!

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SrikakulamWorkers #MuscatCrisis #PleaForHelp #MigrantWorkers #OverseasStruggles